Exclusive

Publication

Byline

TTD Cows Death Row : టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయా.. 9 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 11 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతోందని.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపా... Read More


TG Rajiv Yuva Vikasam : గడువు మరికొన్ని గంటలే.. రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్లై చేశారా?

భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. ... Read More


Nuzvid : త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తున్నాం.. ఆగిరిపల్లి ప్రజావేదికలో చంద్రబాబు ప్రకటన

భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని.. తనపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి తనక... Read More


TG Rythu Mahotsav 2025 : రేవంత్ రెడ్డి రైతు బిడ్డ.. సీఎం కాకముందే రైతుల కోసం ఆలోచించేవారు : కోదండ రెడ్డి

భారతదేశం, ఏప్రిల్ 11 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ.. సీఎం కాకముందు కూడా ఎక్కువగా రైతుల కోసం ఆలోచన చేసేవారు.. అని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి కొనియాడారు. రైతు బిడ్డ కాబట్టే రేవంత్ రెడ్డి... Read More


Telangana Earthquake : తెలంగాణలో మళ్లీ భూకంపం వచ్చే ప్రమాదం.. అమరావతి వరకు ప్రభావం!

భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని.. ఎపిక్ ఎర్త్‌క్వేక్ అంచనా వేసింది. తమ పరిశోధన ప్రకారం.. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం... Read More


Dilsukhnagar Bomb Blast Case : దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

భారతదేశం, ఏప్రిల్ 8 -- హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఫిబ్రవరి 21, 2013న.. రెండు బాంబులు ఒకదాని తర్వాత మరొకటి నిమిషాల వ్యవధిలో పేలాయి. జంట బాంబు పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మందికి గాయాలయ్యాయి. ... Read More


Chandrababu House : అమ‌రావ‌తికి ఒక భ‌రోసా.. ప్రజా రాజ‌ధానిలో చంద్రబాబు కొత్త ఇంటికి భూమి పూజ‌

భారతదేశం, ఏప్రిల్ 8 -- అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు.. ఇదే ప్రాంతంలో ... Read More


Hyderabad : రేవంత్‌ రెడ్డి, కేటీఆర్ ప్రాణమిత్రులు.. కలిసి దోచుకుంటున్నారు : బండి సంజయ్

భారతదేశం, ఏప్రిల్ 8 -- రేవంత్‌ రెడ్డి, కేటీఆర్ ప్రాణ మిత్రులు అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రేవంత్, కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవ... Read More


Jagan in Raptadu : ఉద్యోగాలు లేకుండా చేస్తాం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్!

భారతదేశం, ఏప్రిల్ 8 -- ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదన్న జగన్.. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. తాము అధికా... Read More


BRS Silver Jubilee : తెలుగుదేశం, బీఆర్ఎస్.. ఈ పార్టీలకే ఆ ఘనత దక్కింది : కేటీఆర్

భారతదేశం, ఏప్రిల్ 8 -- వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. ప్రజలకు సమస్యలు రాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 120... Read More