Exclusive

Publication

Byline

చెరువుల్లో మ‌ట్టి పోస్తే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్

భారతదేశం, మే 17 -- చెరువుల్లో మ‌ట్టి, నిర్మాణ వ్య‌ర్థాలు పోస్తే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని.. హైడ్రా హెచ్చ‌రించింది. చెరువ‌ల‌పై నిరంత‌రం నిఘా ఉంటుంద‌ని.. మ‌ట్టిపోసిన వారిని సాక్ష్యాధారాల‌తో ప‌ట్టుకుని వారిప... Read More


కొత్తగా రేషన్‌ కార్డు రావాలంటే.. వివాహ ధ్రువపత్రం తప్పనిసరి.. మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా పొందాలి?

భారతదేశం, మే 17 -- రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. పెళ్లికార్డు ఉంటేనే మ్యారేజీ... Read More


చర్లపల్లి రైల్వే స్టేషన్ వల్ల ప్రయాణికులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. 7 ప్రధాన కారణాలు

భారతదేశం, మే 17 -- భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతమైన కనెక్టివిటీని అందించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, క... Read More


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15 నుంచి అమలు.. చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, మే 17 -- ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఈ మేరకు ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని ... Read More


చంద్రబాబు, లోకేష్‌ పులి మీద స్వారీ చేస్తున్నారు.. ఆ పులి ఇద్దరినీ మింగేస్తుంది : అంబటి

భారతదేశం, మే 17 -- చంద్రబాబు, లోకేష్‌ పులి మీద స్వారీ చేస్తున్నారు.. స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరినీ మింగేస్తుంది.. అని మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి అరెస్... Read More


అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు.. దేశంలోనే తొలిసారి.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం

భారతదేశం, మే 17 -- దేశంలోనే తొలిసారి అనాథ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బ... Read More


ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసు.. ఎవరీ ధనుంజయ రెడ్డి.. ఆయనపైనే ఫోకస్ ఎందుకు.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 17 -- ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్ కేసులో సిట్‌ విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్‌ అధికారులు చెబు... Read More


అంబానీ, అదానీతో పోటీపడేలా తెలంగాణ మహిళలకు ప్రోత్సాహం: సీఎం రేవంత్

భారతదేశం, మే 17 -- భారత్-చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినపుడు.. ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాన్ని గెలిపించిన శక... Read More


కాకినాడ జిల్లాలో విషాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి, ఇద్దరికి గాయాలు

భారతదేశం, మే 17 -- కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ... Read More


పిల్లలమర్రి ప్రకృతి రమణీయత.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల సుందరీమణులు

భారతదేశం, మే 16 -- హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు.. వివిధ దేశాల నుండి సుందరీమణులు వచ్చారు. వీరు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్... Read More